- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఖమ్మం: పెంపుడు కుక్క వివాదం చివరికి మనిషి ప్రాణం తీసింది. ఈ సంఘటన మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తాళ్లపాయి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన జోగులు కొద్దిరోజులుగా ఓ కుక్కను పెంచుకుంటున్నాడు.
మంగళవారం ఇంటి పరిసరాల్లో సంచరిస్తూ పొరుగున ఉన్న వీరస్వామి అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లింది. దీంతో ఆగ్రహం చెందిన వీరస్వామి కుక్క తమ ఇంటికి రాకుండా చూసుకోవాలని జోగులును ఆగ్రహంతో హెచ్చరించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో జోగులు తలపై వీరస్వామి కర్రతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
Next Story