- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కామారెడ్డి:
కామారెడ్డి పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ విజృంభిస్తుండటంతో మళ్లీ జిల్లా కేంద్రంలో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆదివారం అన్ని రాజకీయ పార్టీల నేతలు సమావేశం అయ్యి ఆగష్టు 5 నుంచి 15 వరకూ స్వచ్ఛందంగా సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికార యంత్రాంగానికి నివేధించారు. దీనికి పట్టణ ప్రజలు, వర్తక వాణిజ్య సంస్థలు సహకరించి లాక్డౌన్ పాటించి, కరోనా బారినుండి బయటపడాలని కోరారు.
Next Story