- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- లోక్సభ ఎన్నికలు-2024
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్పై నేరెడ్మెట్ పోలీసులకు సుమేధ తల్లిదండ్రులు సోమవారం ఫిర్యాదు చేశారు. కేటీఆర్తో పాటు మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్, స్థానిక కార్పొరేటర్, సంబంధిత ఏఈ, డీఈలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తమ కూతురు సుమేధ మృతికి కారణమైన అందరిపై సెక్షన్ 304 కింద కేసు నమోదు చేయాలని కోరారు. మూడ్రోజుల క్రితం నేరెడ్మెట్లో సైకిల్పై వెళ్తూ నాలాలో పడి సుమేధ అనే బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే.
Next Story