వీరవల్లిలో ఆ కీలక నేతలు.. ఏం చేసిన్రంటే..?

by  |
వీరవల్లిలో ఆ కీలక నేతలు.. ఏం చేసిన్రంటే..?
X

దిశ, ఆలేరు: భువనగిరి మండలం వీరవల్లి గ్రామంలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణా రెడ్డి నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి, జెడ్పీటీసీ బీరు మల్లయ్య , రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ కొలుపులు అమరేందర్, ఎంపీటీసీ, మండల స్థాయి అధ్యక్షులు జనగాం పాండు, సర్పంచులు, వార్డు మెంబర్లు, మండలం స్థానిక అధ్యక్షులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed