- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కరోనా వైరస్ను ఎదుర్కొని ఇళ్లకు చేరిన వారికి కలెక్టర్ భరోసా
by Shyam |

X
దిశ, నిజామాబాద్: కరోనా వైరస్ను ఎదుర్కొని ఆస్పత్రి నుంచి ఇంటికి చేరిన వారిని కలెక్టర్ నారాయణరెడ్డి పరామర్శించాచారు. అధికార యంత్రాంగం, జిల్లా వాసులు వారికి అండగా ఉంటారని హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ జితేష్ వీ పాటిల్తో కలిసి శనివారం నిజామాబాద్ నగరంలోని ముజాహిద్నగర్, బర్కత్పుర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ‘భరోసా’ కార్యక్రమంలో భాగంగా వారికి నిత్యావసర సరుకులు, పండ్లు, మాస్క్లు, శానిటైజర్లు పంపిణీ చేశారు.
Tags: Collector narayana reddy, helping, who face, coronavirus, nizamabad
Next Story