- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సంగారెడ్డి: కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు వైద్యులకు సూచించారు. ఆదివారం కలెక్టర్ ఆకస్మికంగా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని కోవిడ్ వార్డులో పేషెంట్లకు అందుతున్న సౌకర్యాలు, ఆహారం, చికిత్స విషయాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు వివరాలపై హాస్పిటల్ సూపరింటెండెంట్ అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ సంగారెడ్డి, ఆర్డీవో నగేష్, తహసీల్దార్ స్వామి తదితరులు ఉన్నారు.
Next Story