- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా కాకవికలం చేస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో నీలగిరి జిల్లా కలెక్టర్ దివ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని పేర్కొన్నారు. లేకపోతే వారిపై కేసులు నమోదు చేసి వారిని ఆరు నెలలపాటు జైలుకు పంపిస్తామని ఆదేశించారు. అదేవిధంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో ఊటీ, కున్నూర్, కొడనాడును అధికారులు మూసేశారు. కరోనా కేసులు పెరుగుతున్నందున అధికారులు ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
Next Story