సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన ఖరారు..!

by  |
సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన ఖరారు..!
X

దిశ, వెబ్‎డెస్క్:

తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన ఖరారైంది. ఆదివారం యాదాద్రి లక్ష్మనరసింహ స్వామివారిని కేసీఆర్ దర్శించుకోనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. దీంతో ఇప్పటిదాకా జరిగిన పనులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఒక నివేదిక రూపంలో సిద్ధం చేస్తున్నారు.


Next Story

Most Viewed