- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్:
యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రధాన ఆలయంలోని ప్రహ్లాద ఘట్టాలను సీఎం పరిశీలించారు. గతంలో సూచించిన మార్పుల్లో ఏమైనా పనులు మిగిలి ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో యాదాద్రి రింగురోడ్డు, గిరి ప్రదర్శన రోడ్డు, ప్రెసిడెన్షియల్ సూట్ ల నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. ఆలయ పనులన్నింటీని క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
Next Story