- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్: అసెంబ్లీ సమావేశాలు త్వరలో జరగనున్నాయి. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు మంత్రులు, విప్ లతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. కరోనా నేపథ్యంలో జరుగుతుండటంతో నిబంధనలకు లోబడి సమావేశాలను ఎలా నిర్వహించాలన్న అంశంపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు సమాచారం. ఉభయ సభల్లో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి, సభల్లో ప్రవేశ పెట్టే బిల్లు గురించి మంత్రులతో చర్చిస్తున్నారు. సభలో ప్రభుత్వం తరఫున ఏయే అంశాలు ప్రస్తావించాలి..విధాన పరమైన అంశాల గురించి మంత్రులతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్,వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు విప్ లు పాల్గొన్నారు.
Next Story