- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం బిజిబిజీగా గడపనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం 11గంటలకు రాష్ట్రంలో కరోనా తీవ్రతపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీపై రివ్యూ జరపనున్నారు. అదేవిధంగా 3 గంటలకు బీసీ కార్పొరేషన్ల చైర్మన్ , డైరక్టర్ల నియామకంపై చర్చ ఉండనున్నట్లు తెలుస్తోంది.
Next Story