- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: విశాఖలో హిందూస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ కుప్పకూలి 10 మంది కార్మికులు మృతిచెందారు. ఈ ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. విశాఖ కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ దుర్ఘటనకు దారి కారణాలను అడిగి తెలుసుకున్నారు. కాగా, ఇటీవల విశాఖలోనే ఎల్జీ పాలీమర్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 20మందికి పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే.
Next Story