రైతులపై కేసులు ఎత్తి వేయండి

by  |
రైతులపై కేసులు ఎత్తి వేయండి
X

దిశ వెబ్ డెస్క్:
నెల్లూరు జిల్లాలో రైతుల మీద పెట్టిన కేసులను ఎత్తి వేయాలని సీఎం జగన్ ఆదేశించారు. వర్షం కారణంగా పాడైపోయిన ధాన్యం కొనుగోలు చేయాలని, నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు నిరసనకు దిగారు.దీంతో వారిపై అధికారులు కేసులు పెట్టారు. కాగా ఈ విషయం సీఎం జగన్ దృష్టికి వెళ్లింది. దీంతో రైతులపై పెట్టిన కేసులన్నింటీని ఎత్తివేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.


Next Story

Most Viewed