- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- లోక్సభ ఎన్నికలు-2024
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్:
నెల్లూరు జిల్లాలో రైతుల మీద పెట్టిన కేసులను ఎత్తి వేయాలని సీఎం జగన్ ఆదేశించారు. వర్షం కారణంగా పాడైపోయిన ధాన్యం కొనుగోలు చేయాలని, నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు నిరసనకు దిగారు.దీంతో వారిపై అధికారులు కేసులు పెట్టారు. కాగా ఈ విషయం సీఎం జగన్ దృష్టికి వెళ్లింది. దీంతో రైతులపై పెట్టిన కేసులన్నింటీని ఎత్తివేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
Next Story