- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఇసుక అక్రమ దందాపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇసుక అక్రమ దందాను ఉపేక్షించొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆదేశించామని తెలిపారు. ఇసుక అక్రమ దందాలో ఎంతటివారైనా ఉపేక్షించొద్దని హెచ్చరికలు చేశారు. ఈ విషయంలో అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
Next Story