- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రైతుల పక్షాన పోరాటం చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం ఆయన ములుగు జిల్లాలో పర్యటించి, ఇటీవల కురిసిన వర్షాల కారణంగా జంపన్న వాగు ఉధృతి పెరిగి, నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ… పంట నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నీట మునిగిన పంటకు ఎకరాకు రూ.30 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
Next Story