ఏపీలో పరిశుభ్రతా పక్షోత్సవాలు

by  |

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం పరిశుభ్రత పక్షోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈనెల 24 నుంచి అందుకు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ తెలిపారు. ‘మనం మన పరిశుభ్రత’ కార్యక్రమం విజయవంతమైన అన్ని గ్రామాల్లో ఈ పక్షోత్సవాలు జరుపుతామన్నారు. ఈ మేరకు మండలస్థాయి అధికారుల ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ టీంలు గ్రామ స్థాయిలో సందర్శిస్తాయని తెలిపారు.


Next Story

Most Viewed