- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం పరిశుభ్రత పక్షోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈనెల 24 నుంచి అందుకు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. ‘మనం మన పరిశుభ్రత’ కార్యక్రమం విజయవంతమైన అన్ని గ్రామాల్లో ఈ పక్షోత్సవాలు జరుపుతామన్నారు. ఈ మేరకు మండలస్థాయి అధికారుల ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ టీంలు గ్రామ స్థాయిలో సందర్శిస్తాయని తెలిపారు.
Next Story