సివిల్స్ ఫలితాలు విడుదల.. ప్రదీప్ సింగ్‌కు ఫస్ట్ ర్యాంక్

by  |
సివిల్స్ ఫలితాలు విడుదల.. ప్రదీప్ సింగ్‌కు ఫస్ట్ ర్యాంక్
X

దిశ, వెబ్ డెస్క్: సివిల్ సర్వీసెస్- 2019 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. 829 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ ఫలితాల్లో ప్రదీప్ సింగ్ మొదటి ర్యాంక్ సాధించారు. జాతిన్ కిషోర్ కు రెండో ర్యాంక్, ప్రతిభా వర్మకు మూడో ర్యాంక్ వచ్చింది. ఫలితాలను తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.



Next Story