- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బోధన్: కరోనా వ్యాధి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిరసనగా, కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ బోధన్ మండలంలోని సాలూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో సత్యగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సంఘా నాయకులు ఏషాల గంగాధర్ మాట్లాడుతూ… కరోనా వ్యాధి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి కరోనా వ్యాధిగ్రస్తులు పెరగడమే కాకుండా మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతుందన్నారు. రోగులకు వైద్యం చాల ఖరీదుగా మారిందని దానిని ఆరోగ్య శ్రీలో చేర్చాలని కోరారు.
Next Story