- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: కళ్ల ముందు ఎందరో వెళుతున్నా అమ్మానాన్నలు కనిపించలేదు. తానెందుకు ఇక్కడ ఉన్నానో అర్థంకాని పసితనం. ఏడాదిన్నర బాలిక. ఎవరికి ఏ కష్టమొచ్చిందో.. మాయదారి కాలం పాపను రుయా ఆస్పత్రి సమీపంలోని ఫుట్పాత్పై ఒంటరిని చేసింది.
అలిపిరి ఎస్ఐ షేక్షావల్లీ కథనం మేరకు.. తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల – రుయా ఆస్పత్రి మధ్య ఫుట్పాత్పై ఏడాదిన్నర బాలిక ఒంటరిగా ఉన్నట్లు బుధవారం సాయంత్రం సమాచారం వచ్చింది. అక్కడికెళ్లి చూడగా ఒంటరిగా ఓ పాప ఉంది. అమ్మానాన్న ఎక్కడని అడిగినా పెద్దగా స్పందించలేదు. అప్పటికే స్థానికులు నీళ్ల సీసా, బిస్కెట్లు అందించారు. శిశు సంక్షేమ శాఖకు తెలియజేయగా కరోనా పరీక్షలు నిర్వహించి అనంతరం చైల్డ్ హోమ్కి తరలిస్తామని చెప్పారు.
Next Story