- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా.. కృష్ణా, గుంటూరు కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించాలన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను వెంటనే ఖాళీ చేయించాలని, సహాయ, పునరావాస కార్యక్రమాల్లో ఎక్కడా లోపాలు ఉండొద్దని అధికారులను ఆయన ఆదేశించారు. గోదావరి ముంపు బాధితులకూ అండగా ఉండాలని సూచించారు.
Next Story