- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్కు, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. అంతేగాకుండా రాష్ట్రవ్యాప్తంగా దళితులపై, జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు. దీనిపై వెంటనే స్పందించి, దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని డీజీపీని చంద్రబాబు కోరారు.
Next Story