- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
డీజీపీకి చంద్రబాబు లేఖ
by srinivas |

X
దిశ, వెబ్డెస్క్: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్కు, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. అంతేగాకుండా రాష్ట్రవ్యాప్తంగా దళితులపై, జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు. దీనిపై వెంటనే స్పందించి, దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని డీజీపీని చంద్రబాబు కోరారు.
Next Story