ఇవాళ చంద్రబాబు ఏం చేస్తారంటే..?

by  |
ఇవాళ చంద్రబాబు ఏం చేస్తారంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నేడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు. అమరావతి రైతులకు మద్దతుగా దీక్షలో కూర్చోనున్నారు. దీక్షా సమయంలో కొవిడ్-19 నిబంధనలు పాటించనున్నారు. అమరావతి రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. గతకొద్ది రోజుల నుంచి పలు అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ పై చంద్రబాబు ఫైరవుతున్న విషయం తెలిసిందే.


Next Story