- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నేడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు. అమరావతి రైతులకు మద్దతుగా దీక్షలో కూర్చోనున్నారు. దీక్షా సమయంలో కొవిడ్-19 నిబంధనలు పాటించనున్నారు. అమరావతి రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. గతకొద్ది రోజుల నుంచి పలు అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ పై చంద్రబాబు ఫైరవుతున్న విషయం తెలిసిందే.
Next Story