వారిపై వివక్ష చూపడం హేయమైన చర్య : చంద్రబాబు

by  |
వారిపై వివక్ష చూపడం హేయమైన చర్య : చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉభయ గోదావరి జిల్లాల టీడీపీ నేతలతో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం టెలీ కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వాటర్ మేనేజ్‌మెంట్‌లో వైసీపీ ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. కేంద్ర జలసంఘం హెచ్చరికలు సైతం ప్రభుత్వం బేఖాతరు చేసిందన్నారు. వరద బాధితులపై రాజకీయ వివక్ష చూపడం హేయమైన చర్య అన్నారు. పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.


Next Story