- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఉభయ గోదావరి జిల్లాల టీడీపీ నేతలతో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం టెలీ కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వాటర్ మేనేజ్మెంట్లో వైసీపీ ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. కేంద్ర జలసంఘం హెచ్చరికలు సైతం ప్రభుత్వం బేఖాతరు చేసిందన్నారు. వరద బాధితులపై రాజకీయ వివక్ష చూపడం హేయమైన చర్య అన్నారు. పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Next Story