కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్ధను కాపాడారు..!

by  |
కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్ధను కాపాడారు..!
X

దిశ వెబ్‎డెస్క్: కరోనా విషాదాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక అవకాశంగా మలిచిందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు గందరగోళంలో మునిగినప్పుడు ప్రధాని మోదీ మాత్రం లాక్‌డౌన్‌ను విధించి 130 కోట్ల మంది ప్రాణాలను కాపాడగలిగారని చెప్పారు. లాక్‌డౌన్ విధించినప్పుడు ఒక్క కొవిడ్ ఆస్పత్రి కూడా లేదని.. కానీ, ఇప్పుడు 2.5లక్షల పడకల వసతితో కనీసం 1,500 ఫెసిలిటీలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఇక మరోవైపు ఆరోగ్య సంబంధ విషయాలతోపాటు ఆర్థికాంశాలపైనా ప్రధాని దృష్టి ఉంచారని తెలిపారు.


Next Story