- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: భారత్లో కరోనా రికవరీ రేటు ఆశాజనకంగా ఉందని.. ఇది ఏప్రిల్లో 7.85 శాతం ఉండగా.. ప్రస్తుతం 64.4 శాతంగా ఉందని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్నారు. ప్రస్తుతం అమెరికా, చైనా, రష్యాకు చెందిన మూడు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నట్లు వెల్లడించారు.
మనదేశంలోనూ శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ తయారీలో తలమునకలై ఉన్నారని, ఇప్పటికే రెండు వ్యాక్సిన్లు సిద్ధం ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, ఒక వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో ఫేజ్ 1 దశలో ఉండగా.. మరో వ్యాక్సిన్ రెండో దశలో ఉందని తెలిపారు. క్లినికల్ ట్రయల్స్ లో ఆశించిన ఫలితాలు వచ్చాయని ఆయన తెలిపారు.
Next Story