- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : గతేడాది ఆగస్టు 5న జమ్మూకశ్మీర్కు స్వయంప్రతిపత్తి కల్పించే 370, 35Aను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, జమ్మూకశ్మీర్ విషయంపై కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్లో ఉన్న వంద కంపెనీలకు చెందిన 10వేల మంది భద్రతా బలగాలను వెనక్కి రప్పించనున్నట్లు బుధవారం ప్రకటించింది.
ఇందులో CRPF, BSF,CISF, SSBలకు చెందిన సిబ్బంది ఇన్ని రోజులు అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కేంద్రం ఈ బలగాలను జమ్మూకశ్మీర్కు తరలించింది. ప్రస్తుతం పరిస్థితులు కాస్త సర్దుమణగడంతో వీరిందరినీ వెనక్కి పిలిపిస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story