- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా రక్కసి ప్రబలుతుండటంతో నీట్, జేఈఈ, ఐఐటీ ప్రవేశ పరీక్షల నిర్వహణపై సందిగ్ధత నెలకొన్నది. ఈ క్రమంలోనే వాటిని నిర్వహించాలా..కరోనా వైరస్ను దృష్టిలో ఉంచుకుని వాయిదా వేయాలా అనే విషయంపై రేపటిలోగా నివేదిక ఇవ్వాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీకి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఇదిలాఉండగా దేశంలో కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతుండటంతో ఇప్పటికే కేంద్రం సీబీఎస్ఈ పరీక్షలు కూడా వాయిదా వేసింది.
Next Story