- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీకి నిధులు విడుదల చేసిన కేంద్రం
<p>దిశ, వెబ్ డెస్క్: రెవెన్యూ లోటు కింద రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వంశుక్రవారం నిధులను విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 14 రాష్ట్రాలకు రూ. 6,195.08 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్కు రూ.491.41 కోట్ల నిధులు విడుదలయ్యాయి. కరోనా సంక్షోభం వేళ నిధుల విడుదలతో రాష్ట్రాలకు ఊరట కలుగుతుందని ఎఫ్ఎంవో కార్యాలయం పేర్కొంది. Read Also.. ప్రకాశంలో ఆర్టీసీ బస్సు బోల్తా </p>

X
దిశ, వెబ్ డెస్క్: రెవెన్యూ లోటు కింద రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వంశుక్రవారం నిధులను విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 14 రాష్ట్రాలకు రూ. 6,195.08 కోట్లను విడుదల చేసింది.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్కు రూ.491.41 కోట్ల నిధులు విడుదలయ్యాయి. కరోనా సంక్షోభం వేళ నిధుల విడుదలతో రాష్ట్రాలకు ఊరట కలుగుతుందని ఎఫ్ఎంవో కార్యాలయం పేర్కొంది.
Next Story






