ఏపీకి నిధులు విడుదల చేసిన కేంద్రం 

by  |
ఏపీకి నిధులు విడుదల చేసిన కేంద్రం 
X

దిశ, వెబ్ డెస్క్: రెవెన్యూ లోటు కింద రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వంశుక్రవారం నిధులను విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 14 రాష్ట్రాలకు రూ. 6,195.08 కోట్లను విడుదల చేసింది.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు రూ.491.41 కోట్ల నిధులు విడుదలయ్యాయి. కరోనా సంక్షోభం వేళ నిధుల విడుదలతో రాష్ట్రాలకు ఊరట కలుగుతుందని ఎఫ్‌ఎంవో కార్యాలయం పేర్కొంది.


Next Story

Most Viewed