- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఉల్లి ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఎగుమతి ఆంక్షలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. దేశీయంగా ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. రెండువారాల క్రితం వరకు రూ.10 నుంచి 12కే లభించిన కిలో ఉల్లిగడ్డ కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉల్లిగడ్డ ధరలు విపరీతంగా పెరిగితే సామాన్యులు ఇబ్బందులు పడటంతో పాటు విమర్శలను మూట గట్టుకోవాల్సి వస్తుందని.. ఈ నేపథ్యంలోనే వెంటనే అలర్టైన కేంద్రం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
Read Also…
Next Story