- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: నిషేధిత ఖలిస్తాన్ గ్రూపు ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’కు అనుకూలంగా ఉన్న 40 వెబ్సైట్లను కేంద్రం బ్లాక్ చేసింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి ప్రత్యేక ఖలిస్తాన్ కోసం 2020 రెఫరెండం నిర్వహిస్తున్నట్లు ఈ సంస్థ ఒక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నది. రష్యా బేస్డ్ వెబ్సైట్ల ద్వారా ఈ రెఫరెండానికి మద్దతు దారులను నమోదు చేసుకోవాలని కోరింది. కాగా, ఈ గ్రూపు లీడ్ క్యాంపెయినర్ గుర్పట్ వంత్ సింగ్ పన్నును కేంద్రం బుధవారం టెర్రరిస్టుగా ప్రకటించింది.
Next Story