- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ఏపీ బ్యూరో: కడప జిల్లా పులివెందుల మాజీ ఎంపీ, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ గత నాలుగు రోజులుగా దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. నాలుగోరోజు మరింత సునిశితంగా దర్యాప్తు జరిపారు. వివేకా నివాసానికి వెళ్లిన సీబీఐ అధికారులు ఆయన కుమార్తె సునీతతో కలిసి ఇళ్లంతా కలియదిరిగారు. ఇంటి పరిసరాలన్నీ పరిశీలించిన సీబీఐ అధికారులు కొన్ని ప్రశ్నలు వేశారు. దీంతో తన తండ్రి హత్య సందర్భంగా ఓ గది తలుపులు తెరుచుకుని ఉందని ఆమె తెలిపారు. దీంతో ఇంటిపైకి ఎక్కి పరిశీలించారు. హత్య జరిగినట్టుగా భావిస్తున్న బెడ్రూం, బాత్రూంలను క్షుణ్ణంగా పరిశీలించారు.
Next Story