- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వంట మనిషినీ వదలని సీబీఐ
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. వరుసబెట్టి అనుమానిత వ్యక్తుల స్టేట్ మెంట్స్ రికార్డు చేస్తోంది. గురువారం కూడా వివేకా కుమార్తె సునీతను మరోసారి సుదీర్ఘంగా విచారించింది. ఉదయం 10 గంటలకు మొదలైన విచారణ సాయంత్రం 6.30 గంటలకు వరకు సాగింది. వివేకా ఇంట్లో వంటమనిషి లక్ష్మీదేవిని పిలిపించి ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు సీబీఐ అధికారులు. లక్ష్మీదేవిని విడిగా ఒక్కసారి.. సునీతతో కలిపి మరోసారి విచారించారు అధికారులు. అలాగా వంట మనిషి కుమారుడు ప్రకాశ్ను సైతం విచారించారు.
Next Story