- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అసభ్యకర పోస్టులపై సీబీఐ కేసులు
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. సోమవారం విశాఖలో 17 మందిపై 12 కేసులు నమోదు చేసింది. ఈపాటికే సీఐడీ వీరిపై కేసులు మోపింది. కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించిన దరిమిలా సంబంధిత అధికారులు రంగంలోకి దిగారు. త్వరలో ఈ కేసు విచారణకు రానుంది.
Next Story