- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రాచకొండ జోన్ పరిధిలో మాస్క్ ధరించని వారిపై కొరడా.. లక్ష దాటిన కేసులు..
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా ఉధృతంగా పెరుగుతున్న సమయంలో కరోనా కట్టడిలో భాగంగా ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాస్క్ ధరించని వారికి చలాన్లు వేస్తున్నారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2021 నవంబర్ వరకు మాస్క్ ధరించని కేసులు 1,08,736 నమోదయ్యాయి. ముఖ్యంగా ఎల్బీనగర్ జోన్ పరిధిలో 35,862, మల్కాజ్గిరి జోన్ పరిధిలో 34,205, భువనగిరి జోన్ పరిధిలో 11,951, ఆ జోన్ ట్రాఫిక్ వింగ్లో 26,718 మాస్క్ ధరించని కేసులు నమోదు చేశారని పోలీసులు తెలిపారు.
Next Story