- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనాపై తప్పుడు ప్రచారం.. కేసు నమోదు
by vinod kumar |

X
దిశ, మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఓ వ్యాపార కుటుంబంలో పలువురికి కరోనా సోకిందని సామాజిక మాధ్యమాల్లో సందేశం పంపిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సందేశంతో బంధువులు, స్నేహితులు ఆందోళనకు గురై తమకు ఫోన్ చేశారని, ఆ మెసేజ్ తమకు ఇబ్బంది కలిగిందని షాహుస్సేన్ హష్మీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ జరపగా సరోడే శ్రీకాంత్ అనే వ్యక్తి ఈ సందేశం పంపించినట్టు గుర్తించామని, కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్టు టూ టౌన్ సీఐ శ్రీనివాసాచారి తెలిపారు.
Tags: False Propaganda, Coronavirus, Case Register, mahabubnagar,two town police
Next Story