అంబటి రాంబాబుపై హైకోర్టులో పిటిషన్..

by  |
అంబటి రాంబాబుపై హైకోర్టులో పిటిషన్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యే, వైసీపీ కీలకనేత అంబటి రాంబాబుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయన అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని లాయర్ నాగరఘు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు వాదనల అనంతరం తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేస్తూ తీర్పు వెలువరించింది.



Next Story