వాహనాల పైకి దూసుకెళ్లిన కారు… నలుగురికి గాయాలు

by  |
వాహనాల పైకి దూసుకెళ్లిన కారు… నలుగురికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్టణం జిల్లా ఎస్.రాయవరం మండలం ధర్మవరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. అతివేగంతో ఓ కారు నిలిపి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed