- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఈనెల 5న రాష్ట్ర కేబినెట్ భేటీ కానున్నది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. కొత్త సచివాలయం, పంటలసాగు, నూతన అకాడమిక్ పై చర్చించనున్నారు.
కొత్త సచివాలయ నిర్మాణ డిజైన్లను కేబినెట్ ఆమోదించనున్నది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. నియంత్రిత పంటలసాగుపై కూడా సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ నిర్ణయాలను భేటీ అనంతరం మీడియాకు తెలిపే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
Next Story