- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి వివాహం అయిన నాలుగు రోజులకే మృతి చెందాడు. ఈ ఘటన మద్దికేరలో చోటుచేసుకుంది. బాషా అనే వ్యక్తికి నాలుగు రోజుల క్రితం వివాహం అయింది. అయితే బాషా గురువారం ఉదయం ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Next Story