- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బాంబును కొరికిన ఆవు.. ఛిద్రమైన నోరు
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొన్నది. పెదపంజాణి మండలం కోగిలేరులో వేటగాళ్లు పెట్టిన నాటుబాంబును ఓ ఆవు కొరికింది. దీంతో ఆ బాంబు పేలి ఆవు నోరు ఛిద్రమైంది. అనంతరం ఆ ఆవు నోటి నుంచి తీవ్రంగా రక్తశ్రావమైంది. దీంతో ఆ ఆవును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Next Story