- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బోధన్: బోధన్ పట్టణంలోని బోనాల పండుగను అరెకటిక కులస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మావతి పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని, ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవాలని, అదే విధంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని బోధన్ వాసులు అమ్మవారిని కోరుకున్నట్లు వివరించారు. బోనాల పండుగలో రాజు లాల్, గంగారాం, మహేష్, రాజేంద్ర, విట్ఠల్, లాలూ, సాయినాథ్, రాజేశ్వర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Next Story