- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో: తన తులాభారంలో వచ్చిన నిధిని భైంసా బాధితులకు అందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సంజయ్ కుమార్ ప్రకటించారు. ఆయన అభిమానులు సోమవారం రాష్ట్ర కార్యాలయంలో ఆయన బరువును తూకం వేసి నాణేలతో కొలిచారు. భైంసా బాధితులు వినూత్నంగా తులాభారం కార్యక్రమాన్ని నిర్వహించారని ఆయన తెలిపారు. ఎంఐఎం వల్లే భైంసాలో హిందూవులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారిపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి యువకులపై కేసులు పెట్టారని తప్పుబట్టారు. గత ఆదివారం కూడా యువకులపై కేసులు పెట్టారని సంజయ్ తెలిపారు.
Next Story