12జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల ప్రకటన

by  |
12జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో 12 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులను హైకమాండ్ ప్రకటించింది. మేడ్చల్ రూరల్‌- విక్రమ్ రెడ్డి, కామారెడ్డి- అరుణ తార, రంగారెడ్డి అర్బన్- సామ రంగారెడ్డి, జగిత్యాల- సత్యనారాయణరావు, మేడ్చల్ అర్బన్- హరీశ్ రెడ్డి, గోషామహల్- పాండు యాదవ్, మలక్‌పేట- సురేందర్‌రెడ్డి, ఖమ్మం- గల్లా సత్యనారాయణ, సూర్యాపేట- భాగ్యారెడ్డి, సికింద్రాబాద్- శ్యామ్ సుందర్ గౌడ్, వికారాబాద్- సందానందరెడ్డి, అంబర్ పేటకు- గౌతమ్ రావు పేర్లను మంగళవారం సాయంత్రం ప్రకటించారు.



Next Story