- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్కు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. దేశంలోని రైతుల సంక్షేమానికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని లేఖలో ఆయన పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లు తేనె పూసిన కత్తి లాంటి చట్టమని విమర్శించడం అర్థరహితమని ఆయన అన్నారు. లేని పోని అనుమానాలను కల్పిస్తూ తెలంగాణ రైతులను అయోమయానికి గురి చేయడం భావ్యం కాదని అని ఆయన అన్నారు.
కాగా కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లు తేనె పూసిన కత్తి లాంటిదని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. రైతులకు అన్యాయం చేసే ఈ బిల్లులను వ్యతిరేకించాలని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Next Story