- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు సరిగా లేవని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ విమర్శించారు. 20 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్లో 20 వేల కేసులుంటే 3 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో 15 వేల కేసులున్నాయని రాం మాధవ్ మండిపడ్డారు. కరోనా కట్టడికి కేంద్రం ఎంత శ్రద్ధ వహిస్తుందో రాష్ట్రాలు సైతం అంతే శ్రద్ద వహించాలని రాం మాధవ్ అన్నారు. తెలంగాణలో కరోనా టెస్టులు 3 వేలు దాటడం లేదని మండిపడ్డారు. కరోనా నుంచి ఈ మాత్రం బయట పడగాలిగామంటే సరైన సమయంలో మోదీ నిర్ణయం తీసుకోవడం వల్లనే అని రాం మాధవ్ చెప్పారు.
Next Story