- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మానకొండూరు:
కరీంనగర్ జిల్లా దేవంపల్లి సోషల్ వెల్ఫేర్ స్కూల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైకును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పచ్చూనూర్ గ్రామానికి చెందిన గాజు సంపత్గా గుర్తించారు. మృతుడు కరీంనగర్ నుంచి ఫెర్టిలైజర్లో మందులు తీసుకుని స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు బంధువులు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బలగాలు.. రెండు గంటల పాటు శ్రమించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఘటనాస్థలిని ఏసీపీ విజయసారథి పరిశీలించారు.
Next Story