రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారు -భట్టి

by  |
రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారు -భట్టి
X

దిశ, వెబ్‎డెస్క్: తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పులపాలు చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శంచారు. గన్‎పార్క్ వద్ద మాట్లాడుతూ.. రాష్ట్రంలో అప్పులు చేసే కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. కార్పొరేషన్ ద్వారా తీసుకునే లోన్లు 90శాతం నుంచి 200శాతానికి పెంచకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికే ఉన్న అప్పులకు ఈ అప్పులు కలిపితే 2020 నాటికి రూ. 5,87,536 కోట్లు అవుతోందని అన్నారు భట్టి. ఇప్పటికే అప్పు, వడ్డీ కలిపి 23 వేల కోట్లు కడుతున్నామని అన్నారు.


Next Story

Most Viewed