- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్:
ఐపీఎల్ సీజన్ మొదలైంది. బెట్టింగ్ రాయుళ్లు మంచి జోరు మీద ఉన్నారు. గత కొన్ని రోజులుగా వరుసగా పట్టుపడుతున్న ముఠాలను చూస్తే వాళ్ల జోరు ఎలా ఉందో అర్థమవుతోంది. తాజాగా మరో బెట్టింగ్ ముఠాను హైద్రాబాద్ లో పోలీసులు పట్టుకున్నారు. ముఠాకు చెందిన ముగ్గురిని సెంట్రల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి రూ. 10,500ల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 4 సెల్ ఫోన్లను సీజ్ చేశారు.
Next Story