- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘భేటి బచావో, భేటి పడావో’ పథకం కోసం ఇప్పటివరకు రూ.393కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2014-2020వరకు ఈ నిధులను వినియోగించినట్లు తెలిపింది.
రాజ్యసభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చింది. లింగ వివక్ష నిర్మూలన, ఆడపిల్లల మనుగడ మరియు రక్షణ కల్పించడం, బాలికలకు విద్య అందేలా చూడటం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.
Next Story